ఫలితాలు
తపస్వి మనోహరం మొట్ట మొదటిసారి నిర్వహించిన ఉగాది కథల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు . రచయితల స్పందన ఆనందదాయకంగా ఉంది. పోటికీ వచ్చిన రచనల ఎంపికలో న్యాయ నిర్ణేతలకు కష్టతరమైనది. అందుకే ముందుగా ప్రకటించినట్లు గా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులే కాకుండా మరో ఐదు ప్రోత్సహక బహుమతులను కూడా అందజేయడం జరుగుతున్నది.
మరియు ఉగాది సంచికలో ప్రచురణ నిమిత్తం ఆహ్వానించిన వాటిలో ఐదు ఉత్తమ రచనలకు బహుమతులు అందజేయడం జరుగుతున్నది.
విజేతల వివరాలు:-
ప్రధమ బహుమతి: వెన్నెల (తీరం చేరని కలలు)
ద్వితీయ బహుమతి:రేష్మ (మహారాజు )
తృతీయ బహుమతి:రామ్ ప్రకాష్ (ప్రాణ వాయువు ప్రాణం తీస్తే)
ప్రోత్సాహక బహుమతులు :-
1) కవిత బేతి – (చీలిన సగం)
2)v.పద్మ. – (భయం)
3)సౌధమిని శ్రీపాద- (వెండి బిందెలు)
4)రాజేష్ ఖన్నా- (అర్హత లేని రచయిత)
5)దివ్య కీర్తన- (నాకేది లాక్ డౌన్)
ప్రోత్సాహక బహుమతులు పొందిన కవితలు:-
1.సి.హెచ్.హరిప్రియ
2.పి.వి.ఎన్. క్రిష్ణవేణి
3.గుడిపూడి రాధికా రాణి
4.నాగజ్యోతి సుసర్ల
5.దీప్తి
అందరికి మరోసారి ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు