దీపావళి పండగ 

అంశం: చీకటి వెలుగులు

దీపావళి పండగ 

రచన: సుజాత కోకిల 

ఊరంతా పండుగనెే ఇంటింటా సంతోషాలెే”
రంగు రంగుల దీపాలు.వెల్లివిరిసిన దీపావళి
అందరి ఇంట్లో కేదారేశ్వర వ్రతాలెే మారుమ్రోగాయి.
ఆనందోత్సవాలు! ఏవంగుణ విశేషణవిశిష్టాయాం
శుభతిథౌ అస్మాకం అంటూ పురోహితుడు
మంత్రాలు చదువుతుండగా పిల్లలు కేరింతలు
కొడుతూ మతాబులు కాల్చగా  కైలాసమే దిగివచ్చినట్టుగా కనిపించెేను నా కనులకు
పురోహితుడు కేదారేశ్వర వ్రత కథను
చెబుతుండగా ఆ పరమేశ్వరుడెే
నా ఎదుటికి వచ్చినట్టుగా కనిపించేను.
అనగా అనగా ఒక ఉజ్జయిని పట్టణం ఉండేది
ఆ పట్టణంలో కేశవ భట్టు అనే బ్రాహ్మణుడు
ఉండేవాడు  అతడికి ఇద్దరు బిడ్డలు
వారి వారి పేర్లు చిున్నకమ్మ  పెద్దకమ్మ
వారిద్దరూ ఏరు పిడుకలకు అడవికి వెళ్లే వారు
అంటూ వ్రతకథను చెపుతుంటెే భక్తి తో నా
మనసు పరవశించిపోయింది జై జై కైలాసవాసా
అందుకొవయ్యా మా వందనాలు
మమ్ము చల్లగా దీవించ రావయ్య  కైలాసవాసా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!