(అంశం: “ఏడ తానున్నాడో”)
ఓ ప్రియసఖి
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
నే వెతుకుతన్నా నా సామిని
నాకన్నులు కాయలై
నా మది హృదిలో నిను నే
పదిలంగా ఉంచుకున్నా
కానీ ఎదుట పడుకున్న
దోబూచులాడుతూ
దరి చేరక నను కలవక
నా చుట్టూ తిరుగుతూ
నామదిలో కలవరపెడుతూ
నాకు చెక్కిలి గింతలు పెడుతూ
నాకలలో రాజకుమారుడై
నా వెన్నంటే ఉండి
తెల్లగుర్రం పై విహరిస్తూ
నాకు అంది అందక
దగ్గర గా వచ్చి దూరంగా ఉన్న
నా ప్రియసఖి ఏడ తానున్నాడో
అందుకే నా మది హృదిలో
పదిలం గా ఉంచా నీ ప్రతిరూపం