జ్ఞాన సంపద
రచన:: నారు మంచి వాణి ప్రభాకరి
శ్రీ వేంకటేశ్వర స్వామిని
శ్రీ అన్నమయ్య
శ్రీ వేంకటేశ్వర స్వామిని
శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్
శ్రీ గురుగుహ శ్రీ దీక్షితార్
శ్రీరాముని శ్రీ త్యాగయ్య శ్రీ రామదాసు
ఇలా వాగ్గేయ కారులు అంతా
వారు ఇష్ట దైవాన్ని తలుస్తూ
అంకిత ముద్రలు గా గురువుగా
భావించి మోక్షాన్ని పొందారు
గురు లేక ఎటువంటి గురి కలదే
అని శ్రీ త్యాగ రాజు తన కీర్తనలో తెల్పారు
అజ్ఞాన తిమిరాన్ని దాట డానికి
సుజ్ఞనా తీరం చేరడానికి గురువు ప్రబోధం ఎంతో అవసరము
బాల్యం నుంచి ఎందరో గురువులు అందరికీ వందనమలు
గురువు పూర్ణిమ వ్యాస పూర్ణిమగా పూజిస్తాము
గురువు ను నమ్మి ఉన్నత
మార్గం ఎంచుకుని ప్రతి వ్యక్తి
విజ్ఞానం నుంచి మహా జ్ఞానిగా
ఎదగడానికి కృషి చేసి ప్రగతి
పొందా డానికి గురువు అ శీస్సులు పొందాలి
***