కష్టసుఖాలు కావడి కుండలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దేవి గాయత్రి
మానవ జీవితం ఆశల గని ,
తవ్వే కొద్దిగా పెరుగుతుంది అత్యాశల వని .
కనిపించేది నిజంకాదని తేలిసిన,
లేనిది ఉందని వెతుకులాటతోనే కాలం సరి.
జివాత్మని త్యేగించీ పరమత్మని పతరేసి,
లేనిదానికొసమొ వేతుకులాట ఎందుకని.
వున్నది కనిపించదు ఎమిటొమరి,
సంముద్రమంత నిరే పనికిరాదు తాగాటని మరి.
ఎడరిఅంత ఏకాంతం ఐనా లేదు ప్రశాతం ,
నిలకడలేని నీ మది వుండనియదు
నీన్ను నేమ్మది. కష్టసుఖలు కావడి కుండలని
తేలుసు, నీ, కన్ని మంచి చేడులు
తోబుట్టులు కదా మరి,
చేట్టుకు కొమ్మలు కొమ్మకి రేమ్మలు
రేమ్మకి పూవులు,
కుటుంబ సభ్యులు గాద మరి.
కాళ్లాకింద భుమి నేత్తి మీద ఆకాశం ,
అంతేగా మరి
రాయి ముందు మొకరిల్లుతావు
కరుణించమని.
సాటి మనిషి ని అడగలేవు ,
నా, తప్పులు, క్షేమించమని.
అమావాస్య నాడు ఆకాశమంతా,
చుక్కలే కాదా మరి.
భాదలకి వార్చని నాడు, బతుకంత
మచ్చలే, మిగులును, మరి.
పున్నమి వేన్నేలతో, మటుమయం
చిమ్మచికటులు.
కొంచెం వేచిచూడు, వేలుగురేకలు నివే మరి,
అంతరించెను, అంధకారం, నీ, దరికి రాని.
ఉదయించేను వేలుగు కిరణలు,
నీ కోసం నేనున్నానని