దగా పడుతున్నా రైతులు

దగా పడుతున్నా రైతులు

రచన : కార్తీక్ నేతి

వానకు తడిసి ముద్దవుతున్న ధాన్యం ,
కొనేవారు లేక దిక్కు తోచని స్థితిలో రైతాంగం,
కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వం,
కొనేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం,
పూటకోసభ, రోజుకో ప్రదర్శన పెడుతూ,
పశువుల్లా కొట్లాటలు ,
సమాజానం అనే కుటుంబానికి అండగా
ఉండాల్సిన నాయకులు,
చేస్తున్నారు రాజకీయాలు ,
పురుగుల మందులకు బలవుతున్న రైతులు,
ఇకనైనా మానండి మీనమేషాలు,
అందరూ ఒక్కటయ్యి తిరగబడితే,
పదవులు దేవుడెరుగు, ఉండవు ప్రాణాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!