శ్రీ రామ కళ్యాణము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
బాల రాముడు ఆకాశం లోని చందమామతో
అద్దం లో అడుకొని శ్రీ రామ చంద్రుడు
సార్థక నామధేయం పొందే
యువ రాజుగా రామ లక్ష్మణులు విశ్వామిత్ర
యాగ సంరక్షణ చేసి గురు అజ్ఞపై
సీత స్వయంవరం లో పాల్గొని
సీతారాములు గా ఆదర్శదంపతుల కీర్తి
తండ్రి సవతి తల్లి అఙ్ఞాపై వన వాసం వెళ్ళిన సీత బంగారు లేడి మాయలో రావణుని లంకలో
వన వాసం, త్రిజట్ మాటలతో ఊరట చెందే
భరతుని దీవించి రాజ్యపాలన
చేయ్యమని ప్రజా క్షేమం కోరెను.
వానర వాలి సుగ్రీవ మారుతి
మైత్రి తో గుహుడు జట్టయువు
సహకారంతో రాతిని అహల్య గా మార్చి
ఉడుత సాయంతో
విభూషణ్ నుని సలహాతో రావణ సంహారం చేసి సీతను అయోధ్యకు కోని వెళ్లి శ్రీ రామ
పట్టాభిషేకం జరిపి జనులందరు ఆనందంగా
భగ వంతుని ఆశీస్సులు నేటికీ పొందుతున్నారు
అదే తర తరాలకు స్ఫూర్తి కీర్తి
శ్రీ రామ రక్ష అందరికీ