(అంశం::”చిత్రం భలారే విచిత్రం”) ఇదేం విచిత్రం రచన:: సుశీల రమేష్ అరవిరిసిన విరికోసం అల్లరి తుమ్మెద రాకతో జంట మనసుల ముద్దులాటలో ఒక్క ముద్దుతో తనివే తీరదు అదేం విచిత్రమో. ముద్దుతో తనివి
Author: సుశీల రమేష్
గురువులు
గురువులు రచన:: సుశీల రమేష్.M నాలో వివేక జ్యోతిని వెలిగించి. నా నైపుణ్యాన్ని మెరుగుపరచి. నన్ను ప్రగతి పథంలో నడిపించి. నేను ఉన్నత స్థానానికి చేరుకునే శిక్షణ ను అందించి మంచి చెడులను
వ్యామోహం
వ్యామోహం రచన::సుశీల రమేష్.M మోహన్ రాధ వీరికి ఐదేళ్ల బాబు రోహిత్. చూడచక్కని చిన్న కుటుంబం. లాక్ డౌన్ వలన సిటీ నుండి సొంతూరికి వెళ్ళిపోయారు. రాధ చిన్ననాటి స్నేహితుడు కృష్ణ పదవ
అంతులేని ఆశలు
అంతులేని ఆశలు రచన: సుశీలరమేష్.M అంతులేని ఆశల వలలో చిక్కి ధనార్జనే ధ్యేయంగా నేను నేనే అంటూ నాకెవరు సాటి లేరు అంటూ అమితమైన గర్వంతో విర్రవీగుతూ బంధాలను విస్మరిస్తూ ఆలిని దూరం
టీచర్
టీచర్ రచన: సుశీల రమేష్.M కరోనా వైరస్ పుణ్యమా అని స్కూళ్లు మూతబడ్డాయి. కానీ టీచర్స్ ఆన్లైన్ క్లాసులు స్కూల్ నుండే నిర్వహించాలనే నియమం పెట్టారు. క్లాస్ చెప్పేటప్పుడు అసలు స్టూడెంట్స్ వింటున్నారో
ఊహాలోకం
అంశం::(“ఊహలు గుసగుసలాడే”) ఊహాలోకం రచన: M.సుశీల రమేష్ కలలో నీవే కనబడితే మనసులో అలజడి మొదలై తే కోరికలు అలలై ఉప్పొంగి ఉరకలు వేస్తుంటే తనువంతా నీ పలకరింపులు పులకింతలై నన్ను తడుముతుంటే
తెలివైన కోడలు
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) తెలివైన కోడలు రచన: సుశీల రమేష్.M శాంతి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కారణం తన ఆడపడుచు రజిని. శాంతి పెళ్లై ఐదు సంవత్సరాలయింది. నాలుగేళ్ల
మానవత్వం
మానవత్వం రచన. :: సుశీల రమేష్. M. రహదారులు రక్తపుటేరులై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం చేసే ఆర్తనాదం వినని నరులు స్వీయ చిత్రాల కై ఆరాటపడే వైఖరి శోచనీయం. సాయం చేసే తాహతున్నా సాయపడని
మనసు పలికే
మనసు పలికే రచన : సుశీల రమేష్.M జీవిత ప్రయాణంలో ఎవరికి ఎవరు ఏమవుతారు తెలియదు.ప్రేమ ప్రయాణంలో మనసు మనసు మమేకం అయినప్పుడు ఆ జీవితం ఆనందదాయకం అవుతుంది. రైలు ప్రయాణం లో
జడివాన
జడివాన రచన: యం.సుశీలరమేష్. జడివాన కురవంగా పుడమి మురివంగా ఆమని ఆడంగా ప్రకృతి పులకించగా హలము పట్టిన రైతన్న సంతసించగా పసిడి పంటలు కన్నుల పండువుగా తరంగణిలు తరించగా తటాకములు ఉప్పొంగగా పిన్న