నా పల్లెటూరు(పాట) (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: వరలక్ష్మి యనమండ్ర నా పల్లెటూరూ నన్నూ బిలిసిందీ నే బయలుదేరూతా తెల్లారిందీ. !!నా!! ఊరీకి ఒక మూలా సెరువొకటీ ఉండేదీ సెరువు గట్టుమీదా
Author: తపస్వి
పువ్వులు(బాల పంచపదులు)
పువ్వులు(బాల పంచపదులు) (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: వరలక్ష్మి యనమండ్ర సన్నాయి పాటల పున్నాగపూలు భూమాతను తాకేను పారిజాతాలు సాయంత్రం పూయును చంద్రకాంతలు చంద్రకాంతికి మురియు కలువపూలు సూర్యుని కాంతికి విరియు
మహిళాసాధికారత
మహిళాసాధికారత (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన:పి.ని.వి.యన్.రాజకుమారి సృష్టి లోన వింతలెన్నో చూడరా ఆడపిల్ల అద్భుతము సోదరా || సృష్టి || ఓర్పు తోడ మురిపించెడి అమ్మరా తోడు నీడ ఉండేటి భార్యరా
జాతీయ పక్షి-నెమలి(బాల పంచపది)
జాతీయ పక్షి-నెమలి(బాల పంచపది) (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: శ్రీ సుధ కొలచన కరిమబ్బు చూసి మురిసె నేను, నాట్యమునే చేయగలను నేను, పురివిప్పి ఆడే నెమలిని నేను, ఎన్నెన్నో వర్ణాల
చదువు
చదువు (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన:పి.వి.వి.యన్.రాజుమారి జ్ఞానము తెలివిని కూర్చునది సత్యమసత్యము తెలుపునది సద్గుణములనే పెంచునది విద్యకు సాటి ఏమున్నది||2|| పూర్వపు గురువులు పంచెనుగా వేద పురాణ శాస్త్రములూ పెంచెను మనిషిలొ
అతితెలివి
అతితెలివి (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: అద్దంకి లక్ష్మి గోపాల్ రావుకి ఒక్కతే కూతురు రాధ. గారంగా పెంచుకున్నాడు. చెల్లెలి కొడుకు వేణు ఇంజనీర్ చేసి, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.
ప్రియమైన నీకు.
ప్రియమైన నీకు. (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: బాయికాడి నర్సింలు ప్రియమైన నీకు రాయటం ఏమనగా.! మీరు పంపిన ఉత్తరం నాకు చేరింది. నేను. దీపావళి పండుగకు ఊరు వద్దాం అనుకుంటూ ఉన్నా.
స్పూర్తి ప్రదాతలు
స్పూర్తి ప్రదాతలు (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: వరలక్ష్మి యనమండ్ర ఉదయం లేచినప్పటి నుండి మరల నిద్ర పోయే వరకు ఎన్నో దృశ్యాలను చూసి, ఎందరో వ్యక్తులు వలన, ప్రకృతి వలన
డాక్టర్ కానూరు లక్ష్మణ రావు (కె. యెల్. రావు )
డాక్టర్ కానూరు లక్ష్మణ రావు (కె. యెల్. రావు ) (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) రచన: టి. వి. యెల్. గాయత్రి. ఈ తరం వాళ్లకు తెలియదు కానీ విజయవాడలో ఒక
అనంత పద్మనాభస్వామి ఆలయం
అనంత పద్మనాభస్వామి ఆలయం (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక) వ్యాసకర్త: అద్దంకి లక్ష్మి అనంత పద్మనాభస్వామి ఆలయము అనంతగిరి కొండలలో మూసీ నది జన్మస్థానము. స్కాంద పురాణము ప్రకారము మార్కండేయునిచే నిర్మితమైన దేవాలయము.
