(అంశం:” ప్రమాదం”) ప్రమాదం అంచుల్లో మనం రచన::శ్రీదేవి విన్నకోట అమ్మో నేడు,ప్రపంచాన్ని చూస్తుంటే భయమేస్తుంది. ఎటు చూసినా అడుగడుగున ప్రమాదాల మోతే, ఓ పక్క కల్లోలం సృష్టిస్తున్న కరోనా, మరోపక్క ఆగకుండా కురుస్తున్న
పోటీలు
జర జాగ్రత్త సుమా
(అంశం:” ప్రమాదం”) జర జాగ్రత్త సుమా రచన::మక్కువ. అరుణకుమారి హాయి హాయిగా సాగే పయనంలో హాఠాత్తుగా ఎదురయ్యే ప్రియమైన శత్రువు ప్రమాదం అది గమనమైనా, జీవిత గమనమైనా! ప్రశాంత జీవనాన్ని ఆసాంతం కబళిస్తుంది
ఓ మనిషీ మేలుకో..
(అంశం:” ప్రమాదం”) ఓ మనిషీ మేలుకో.. రచన::చింతా రాంబాబు ప్రకృతి అందించే గాలి ని కలుషితం చేస్తున్నావు మితిమీరిన రక్షణ లేని పరిశ్రమలు స్థాపించి… పట్టణీకరణ పేరుతో వనాలను అంతం చేస్తున్నావు నిలబడే
ప్రమాదాన్ని జయించు!
(అంశం:” ప్రమాదం”) ప్రమాదాన్ని జయించు! రచన::సుజాత.పి.వి.ఎల్ నిర్లక్ష్యంగా ప్రయాణం.. నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోడం.. ఆహ్లాదమయ జీవితాన్ని రహదారిలో రక్తసిక్తం చేసుకోడం.. నియమాలు మన క్షేమం కోసం జాగ్రత్తలు పాటించడం.. ప్రాణ దీపానికి చేతులడ్డం
ప్రమాదాన్ని నివారించుకోండి
(అంశం:” ప్రమాదం”) ప్రమాదాన్ని నివారించుకోండి రచన::పసుమర్తి నాగేశ్వరరావు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఒక కవి అన్నట్లు ఏ ఆపద చెప్పిరాదు కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది హఠాత్తు
ప్రమాదం పొంచివుంది
(అంశం:” ప్రమాదం”) ప్రమాదం పొంచివుంది రచన::ధరణీప్రగడ వేంకటేశ్వర్లు నాయకులు కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు, మంచితనపు ముసుగులో రాక్షసులుగా వున్నారు, పక్ష, ప్రతిపక్షాల స్వరంలో స్వార్థమే పరమార్థం, ప్రజా సమాజం అంచులో ప్రమాదం పొంచివుంది;
చప్పట్లు….పొగడ్తలు
(అంశం:” ప్రమాదం”) చప్పట్లు….పొగడ్తలు రచన::డా|| బాలాజీ దీక్షితులు పి.వి నిప్పులు కక్కే చూపులకు ఎదుగుదల ఓర్చలేని మనసులకు మంచితనం చూడలేని బ్రతుకులకు విషం పులుముకున్న కౌగిల్లకు ధర్మపరుడైనా దయకోరాల్సిందే బాగుంటే ఓర్వలేని సంతోషం
అజాగ్రత్త వల్ల
(అంశం:” ప్రమాదం”) అజాగ్రత్త వల్ల రచన::నారు మంచి వాణి ప్రభాకరి సూర్యోదయము మొదలు మనిషి జీవితము ఎన్నో ప్రయాణాలు పనులు తో సతమత మవుతో జీవితము పరుగులు పెడుతున్న దని అందరూ కూడా
రోడ్డు ప్రమాదాలు
(అంశం:” ప్రమాదం”) రోడ్డు ప్రమాదాలు రచన:: సంజన కృతజ్ఞ ప్రమాదాలకు పుట్టిల్లు అతివేగం నిదానంగా వెళితే వచ్చేది లేదు ఏ రోగం జాగ్రత్త అందరికీ అవసరం అతివేగం ప్రమాదకరం.. అని తెలిపినా వినిపించుకోరు
పిడుగుపాటు
(అంశం:” ప్రమాదం”) పిడుగుపాటు రచన:: కవితదాస్యం ఏటా పిడుగుపాటు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడం విషాదకరం… ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పిడుగులు పడే ప్రదేశాన్ని ముందుగా తెలుసుకుని.. అలర్ట్ చేయకపోవడనికి సర్కారు నిర్లక్ష్యం
