కథ మారింది! రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు కృష్ణారావు బజారు నుండి ఇంటికి వెళ్తున్నాడు.ఒక అరగంట పడుతుంది బజారు నుండి ఇంటికి.అడుగులు వేగాంగానే వేస్తున్నాడు.దారి తరగటం లేదు.మెదడు నిండా ఆలోచనలు.ఒకదానికొకటి వెంట వెంపనే వచ్చి
జూలై2021
నువ్వంటే నాకిష్టం లేదు
నువ్వంటే నాకిష్టం లేదు! రచన: బి హెచ్.వి.రమాదేవి అందమైన సాయంత్రం,ఇంకా అందమైన చీరల గరగర లతో అమ్మాయిలు అటూఇటూ తిరుగుతున్నారు. అది పెళ్ళిల్లు! కానీ ఎవరి ముఖం లో ఉండవలసి నంత సంతోషం
బాబోయ్ ఇరికించేసాడు
బాబోయ్ ఇరికించేసాడు…… రచన: రాయల అనీల “కస్తూరి….కస్తూరి “ ” చిరాగ్గా ఉంది….. ఏమి తోచడంలేదు” ” ఏం చేయమంటారు నన్ను…… పోనీ అక్కడ ఆ నవలలు ఉన్నాయిగా వాటిల్లో ఒకటి తీసి
ఆహార్యం
ఆహార్యం రచన: మంగు కృష్ణకుమారి వీడియో కాల్! అమెరికా నించీ! కూతురు కవిత దగ్గర నించీ! విశాల ఆత్రంగా వచ్చింది. ” అమ్మా! బిజీగా ఉన్నావా” ” లేదే! రోజూ ఉన్న పనులే!
ఊహాలోకం
అంశం::(“ఊహలు గుసగుసలాడే”) ఊహాలోకం రచన: M.సుశీల రమేష్ కలలో నీవే కనబడితే మనసులో అలజడి మొదలై తే కోరికలు అలలై ఉప్పొంగి ఉరకలు వేస్తుంటే తనువంతా నీ పలకరింపులు పులకింతలై నన్ను తడుముతుంటే
తెలివైన కోడలు
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) తెలివైన కోడలు రచన: సుశీల రమేష్.M శాంతి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కారణం తన ఆడపడుచు రజిని. శాంతి పెళ్లై ఐదు సంవత్సరాలయింది. నాలుగేళ్ల
ఎవరికి వారే
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) ఎవరికి వారే రచన: జయకుమారి యమున తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ.. ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయేనే కదా. అని పాడుకుంటూ
గడిచినరోజులు
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) గడిచినరోజులు రచన: చెరుకు శైలజ కమ్యూనిటీ లో అందరం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా కలిసి వెళ్ళేవాళ్ళం. వినాయక
అగమ్యగోచరం
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) అగమ్యగోచరం రచన: తిరుపతి కృష్ణవేణి పార్వతమ్మ కి వయసు రీత్యా ఆరోగ్యం సరిగాసహకరించటం లేదు. దానికి తోడు, రెండు రోజుల క్రితం బాత్రూంకి వెళ్ళి
బామ్మ మాట బంగారు బాట
అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” ) బామ్మ మాట బంగారు బాట రచన: సుజాత పాలేరు రంగయ్య వచ్చి ఆరుబయట పక్కలు వేసి వెళ్లి పోయాడు ఎండకాలం ఆరుబైట వాతావరణం చల్లగాలితో
