నవ్వండి మనసారా రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు కనిపించీ కనిపించని నవ్వులా, నాన్న మనస్సులా స్వచ్ఛంగా, నవ్వండి నవ్వండి మనసారా; ముద్దుగా ముద్దైన నవ్వులా, అమ్మ ప్రేమలా ప్రేమగా, నవ్వండి నవ్వండి మనసారా; బోసి
Author: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
అంతరంగం చెప్పింది
(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’) అంతరంగం చెప్పింది రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు మనస్పూర్తిగా నిన్ను ప్రేమించానే, స్నేహితుడే అని చెపితే, హరితో ఎలా మసులుకున్నా, ప్రవర్తించినా పాజిటివ్ గా తీసుకున్నానే. అయినా నా మనసు మసి
తుంటరి ఆలోచనే కానీ
(అంశం:”తుంటరి ఆలోచనలు”) తుంటరి ఆలోచనే కానీ రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు మోహన్, వేంకట్, నారాయణ ఎలిమెంటరీ స్కూలు నుంచి స్నేహితులే. తరువాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరవ తరగతిలో ప్రవేశించారు. ఉన్నత పాఠశాలకు
మంత్రం
మంత్రం రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు ఎందరో మహానుభావులు పుట్టిన భారత్ నామం పవిత్ర మంత్రమాయే; బ్రిటిష్ వారిని గడగడలాడించిన నేతాజీ ఆశయం పోరాట మంత్రమాయె, గాంధీజీ అహింస శాంతి మంత్రమాయె, తిలక్ నా
బానిస సంకెళ్లు కాదు
(అంశం:”బానిససంకెళ్లు”) బానిస సంకెళ్లు కాదు రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు నీ భావానికి నీవు బానిసవు కాదు. సంకెళ్లు వేసుకుని బందీ కాకు. ఆవేశమే వస్తుందో, ఆలోచనే కలుగుతుందో, ఆనందమే మిగులుతుందో. ఏమైనా నీ
మానవత్వమే రక్షిస్తుంది
(అంశం : “మానవత్వం”) మానవత్వమే రక్షిస్తుంది రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు రఘురామ్, సుజాత భార్యాభర్తలు. రఘురామ్ మానవతను మించిన దైవము లేదని నమ్మే వ్యక్తి. సుజాత పూర్తిగా దైవాన్ని నమ్మే వ్యక్తే కాని
ప్రేమ విలువ
ప్రేమ విలువ రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు చావకండిరా చావకండిరా చచ్చి పిరికివాళ్ళు కాకండిరా ఆకర్షణకు లోను కాకండిరా ప్రేమ విలువ తీయకండిరా అది ఒక అనురాగ స్పందనరా చంపకురా చంపకురా ప్రేమికులను చంపకురా
ప్రమాదం పొంచివుంది
(అంశం:” ప్రమాదం”) ప్రమాదం పొంచివుంది రచన::ధరణీప్రగడ వేంకటేశ్వర్లు నాయకులు కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు, మంచితనపు ముసుగులో రాక్షసులుగా వున్నారు, పక్ష, ప్రతిపక్షాల స్వరంలో స్వార్థమే పరమార్థం, ప్రజా సమాజం అంచులో ప్రమాదం పొంచివుంది;
యువతా మేలుకో
యువతా మేలుకో రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు ఓ యువతా మత్తు నుంచి కోలుకో, మన దేశ భవిత తీర్చిదిద్ద మేలుకో, కలం పట్టి హృదిలో చైతన్యం రగిలించు, హలం పట్టి ధరణి దున్ని
దుష్ట చతుష్టయం
దుష్ట చతుష్టయం రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు భారత యుద్ధం పూర్తయ్యింది. కౌరవ వంశం పూర్తిగా నాశనం అయ్యింది. ఇక హాయిగా సుఖసంతోషాలతో వుండవచ్చుననుకుని, ప్రజలు ఉపిరి పీల్చుకుంటున్నారు. కలియుగం మొదటి పాదం ప్రవేశించింది.